ఆసరా పింఛన్లు 4016+6016 పెంపుదల: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం | Telangana Asara Pensions New Update 2026

తెలంగాణలోని లక్షలాది మంది పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన “చేయూత” (Cheyutha Pension) పథకం అమలులో భాగంగా, ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం, సాధారణ లబ్ధిదారులకు ₹4,016 మరియు దివ్యాంగులకు ₹6,016 పెంచే దిశగా కసరత్తు పూర్తయింది. ఈ కథనంలో పెరిగిన పింఛన్ల వివరాలు, ఎవరికి ఎంత అందుతుంది, మరియు కొత్తగా దరఖాస్తు చేసుకునే విధానం గురించి … Read more